రవాణా వ్యవస్థపై 'పెథాయ్' ప్రభావం
- December 17, 2018పెథాయ్ తుపాన్ ఎఫెక్ట్ రవాణా వ్యవస్థపై పడింది. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 13 విమానాలు రద్దు అయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి పయనమైంది. హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దయింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..