సుష్మాస్వరాజ్ ను సాయం అర్ధించిన హైదరాబాద్ మహిళ
- December 18, 2018
హైదరాబాద్: సయ్యద ఆసిఫ్ 3నెలలుగా రియాద్లోని మలాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే తన భర్త పొట్టకూటికోసం విదేశాలకు వెళ్లి అక్కడ శిక్షను అనుభవిస్తున్నాడని తన భర్త కేసును త్వరగా విచారించేలా చర్యలు తీసుకుని, అతన్ని స్వదేశానికి రప్పించాలని పాతబస్తీలోని ఓ మహిళ కేంద్ర మంత్రి సుష్యాస్వరాజ్ను కోరింది. తనకూ, తనపిల్లలకు అతను తప్ప ఎలాంటి జీవనాధారం లేదని, అతని భార్య సల్మాబేగం ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ను ఆశ్రయించింది. ఆయన విదేశాంగశాఖ మంత్రికి పూర్తి వివరాలు తెలుపుతూ బాధితుడి కేసు త్వరితగతిన విచారణ చేపట్టేందుకు, అక్కడి రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









