సుష్మాస్వరాజ్ ను సాయం అర్ధించిన హైదరాబాద్ మహిళ
- December 18, 2018హైదరాబాద్: సయ్యద ఆసిఫ్ 3నెలలుగా రియాద్లోని మలాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే తన భర్త పొట్టకూటికోసం విదేశాలకు వెళ్లి అక్కడ శిక్షను అనుభవిస్తున్నాడని తన భర్త కేసును త్వరగా విచారించేలా చర్యలు తీసుకుని, అతన్ని స్వదేశానికి రప్పించాలని పాతబస్తీలోని ఓ మహిళ కేంద్ర మంత్రి సుష్యాస్వరాజ్ను కోరింది. తనకూ, తనపిల్లలకు అతను తప్ప ఎలాంటి జీవనాధారం లేదని, అతని భార్య సల్మాబేగం ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ను ఆశ్రయించింది. ఆయన విదేశాంగశాఖ మంత్రికి పూర్తి వివరాలు తెలుపుతూ బాధితుడి కేసు త్వరితగతిన విచారణ చేపట్టేందుకు, అక్కడి రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..