సుష్మాస్వరాజ్ ను సాయం అర్ధించిన హైదరాబాద్ మహిళ
- December 18, 2018
హైదరాబాద్: సయ్యద ఆసిఫ్ 3నెలలుగా రియాద్లోని మలాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే తన భర్త పొట్టకూటికోసం విదేశాలకు వెళ్లి అక్కడ శిక్షను అనుభవిస్తున్నాడని తన భర్త కేసును త్వరగా విచారించేలా చర్యలు తీసుకుని, అతన్ని స్వదేశానికి రప్పించాలని పాతబస్తీలోని ఓ మహిళ కేంద్ర మంత్రి సుష్యాస్వరాజ్ను కోరింది. తనకూ, తనపిల్లలకు అతను తప్ప ఎలాంటి జీవనాధారం లేదని, అతని భార్య సల్మాబేగం ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ను ఆశ్రయించింది. ఆయన విదేశాంగశాఖ మంత్రికి పూర్తి వివరాలు తెలుపుతూ బాధితుడి కేసు త్వరితగతిన విచారణ చేపట్టేందుకు, అక్కడి రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







