ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసిన కేంద్రం
- December 18, 2018న్యూడిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. ప్రత్యేక హోదాపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్రం ఏపీకి హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని చెప్పింది. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమల్లో లేదని కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి