ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది
- December 18, 2018
ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది... తొలిరౌండ్ ముగిసేసరికి ఈ సారి వేలంలో
- పేసర్ ఉనాద్కట్ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది.
- ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
- ఇక వెస్టిండీస్ ఆల్రౌండర్ బ్రాత్వైట్ను రూ.5కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది.
- వెస్టిండీస్ జట్టుకు చెందిన మరో ఆటగాడు హెట్మైర్ను రూ.4.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
- హనుమ విహారిని ఢిల్లీ జట్టు రూ.2కోట్లకు, అక్సర్ పటేల్ను రూ.5కోట్లకు సొంతం చేసుకుంది.
- మలింగను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి.
- హెన్రిక్స్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది. - ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది.
- వికెట్ కీపర్ సాహాను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది.
- విండీస్ కీపర్ నికోలస్ పూరన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది.
- షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా... మోహిత్ శర్మను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
- ప్రస్తుతం ఐపీఎల్ 2019 వేలం పాట కొనసాగుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







