మద్యం సేవించి, పెట్రోల్ స్టేషన్ని ఢీకొట్టిన డ్రైవర్
- December 18, 2018కువైట్ సిటీ: మద్యం సేవించిన ఓ వ్యక్తి, వాహనం నడుపుతూ పెట్రోల్ స్టేషన్లోకి దూసుకెళ్ళిన ఘటనలో పెట్రోల్ స్టేషన్ కొంతమేర ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడున్నవారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి కారులో ఆల్కహాల్ని అలాగే ఓ గ్లాస్తోపాటుగా ఐస్ క్యూబ్స్నీ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ