దోహా లో ముగిసిన క్రికెట్ పోటీలు..
- December 19, 2018
దోహా:దోహా లో ఘనంగా ముగిసిన తెలంగాణ గల్ఫ్ సమితి ప్రీమియం లీగ్ 4.గత 3 వారాలుగా జరుగుతున్న క్రికెట్ పోటీల లో ఈ రోజు కతర్ నేషనల్ డే సందర్బంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది.
ఈ మ్యాచ్ లో దోహర్ వారియర్స్ తో జయశంకర్ టీం తలపడగ ..దోహా వారియర్స్ విజయం సాధించి TGS TPL 4 కప్పు కైవసం చేసుకుంది.
ఇట్టి కార్యక్రమానికి ICBF VicePresident, బాబు రాజన్ ..ICC Genaral secaretry మహేష్ గౌడ , కన్నడ సంఘము ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, TKS_President హరీష్ రెడ్డి , పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గద్దె మరియు QPL టౌర్నమేట్ వారు అతిధులుగా పాల్గొన్నారు.
విజయం పొందిన జట్టుకు అభినందనలు తెలిపారు.అనంతరం మన తెలంగాణ వంటకాలు తో ఆటగాళ్లకు,ప్రేక్షకులకు,అతిధులకి విందు బోజనమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ సభ్యులందరు కలసి కట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)




తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







