దోహా లో ముగిసిన క్రికెట్ పోటీలు..
- December 19, 2018
దోహా:దోహా లో ఘనంగా ముగిసిన తెలంగాణ గల్ఫ్ సమితి ప్రీమియం లీగ్ 4.గత 3 వారాలుగా జరుగుతున్న క్రికెట్ పోటీల లో ఈ రోజు కతర్ నేషనల్ డే సందర్బంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది.
ఈ మ్యాచ్ లో దోహర్ వారియర్స్ తో జయశంకర్ టీం తలపడగ ..దోహా వారియర్స్ విజయం సాధించి TGS TPL 4 కప్పు కైవసం చేసుకుంది.
ఇట్టి కార్యక్రమానికి ICBF VicePresident, బాబు రాజన్ ..ICC Genaral secaretry మహేష్ గౌడ , కన్నడ సంఘము ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, TKS_President హరీష్ రెడ్డి , పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గద్దె మరియు QPL టౌర్నమేట్ వారు అతిధులుగా పాల్గొన్నారు.
విజయం పొందిన జట్టుకు అభినందనలు తెలిపారు.అనంతరం మన తెలంగాణ వంటకాలు తో ఆటగాళ్లకు,ప్రేక్షకులకు,అతిధులకి విందు బోజనమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ సభ్యులందరు కలసి కట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)




తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







