ఆమ్మో..5 రోజులు బ్యాంకులు బంద్
- December 20, 2018
బ్యాంకులు వరుసగా 5 రోజులు మూసివేయబడనున్నాయి. ఈ నెల 21 నుంచి 26 వరకూ బ్యాంకులు తెరుచుకునే అవకాశం లేదు. బ్యాంకు యూనియన్లు ఈ నెల 21 న (రేపు) శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చాయి. స్కేల్ ఐవి లో ఉన్న అధికారుల జీతాల పెంపు కోసం ఈ బంద్ తలపెట్టామని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. డిసెంబర్ 26 న భారతదేశం అంతటా బ్యాంక్ ఫోర్స్ ద్వారా మరొక సమ్మె కాల్ ఉందని తెలిపాయి. డిసెంబర్ 21 న సమ్మె, 22 న నాలుగో శనివారం, 23 ఆదివారం, 25 క్రిస్మస్ సెలవు, 26 న మరో సమ్మె కాల్ కు పిలుపునిచ్చామని చెప్పాయి. ఇలా.. వరసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







