కుంభమేళాకు విచ్చేసే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్
- December 20, 2018
ప్రయాగ్రాజ్: ప్రయాగ్రాజ్ నగరంలో జరగబోయే కుంభమేళాకు వచ్చే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్ను ఏర్పాటు చేశారు. ఫైవ్స్టార్ రేంజ్లో భక్తులకు టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ లగ్జరీ టెంట్లలో బస చేసేందుకు వీలుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని ప్రయాగ్రాజ్ నగర కమీషనర్ ఆశిష్ గోయల్ చెప్పారు. కుంభమేళాకు దాదాపు 25 లక్షల మంది విదేశీ భక్తులు రానుండడంతో వారికి సౌకర్యాలు కల్పించేందుకు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ టెంట్లను నిర్మించారు. ఈ టెంట్లలో వైఫై, లగ్జరీ టాయిలెట్లు, టివి సెట్లు, డబుల్ బెడ్రూం సౌకర్యాలు కలవు. కుంభమేళా సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేకంగా అలంకరించిన రైళ్లను నడపనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!