కుంభమేళాకు విచ్చేసే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్
- December 20, 2018
ప్రయాగ్రాజ్: ప్రయాగ్రాజ్ నగరంలో జరగబోయే కుంభమేళాకు వచ్చే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్ను ఏర్పాటు చేశారు. ఫైవ్స్టార్ రేంజ్లో భక్తులకు టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ లగ్జరీ టెంట్లలో బస చేసేందుకు వీలుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని ప్రయాగ్రాజ్ నగర కమీషనర్ ఆశిష్ గోయల్ చెప్పారు. కుంభమేళాకు దాదాపు 25 లక్షల మంది విదేశీ భక్తులు రానుండడంతో వారికి సౌకర్యాలు కల్పించేందుకు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ టెంట్లను నిర్మించారు. ఈ టెంట్లలో వైఫై, లగ్జరీ టాయిలెట్లు, టివి సెట్లు, డబుల్ బెడ్రూం సౌకర్యాలు కలవు. కుంభమేళా సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేకంగా అలంకరించిన రైళ్లను నడపనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







