ఎన్నారై భర్త పైశాచికత్వం తట్టుకోలేక..
- December 20, 2018
మరో ఎన్నారై భర్త తన పైశాచికత్వాన్ని చూయించాడు. తన భార్య ఆత్మహత్యకు కారణం అయ్యాడు.సికింద్రాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో వీఆర్ఓ గా పనిచేస్తున్న నాగమణికి మాణిక్కేశ్వర్ నగర్ ప్రాంతానికి చెందిన ఎన్నారై మారుతితో 2014లొ వివాహం జరిగింది.ఎన్నారై కావడంతో కట్నకానుకలు ఎక్కువగానే అడిగి తీసుకున్నారు.వీరికి మూడు సంవత్సరాల బాబు వున్నాడు.
గత కొంతకాలంగా నాగమణి మీద అనుమానంతో భర్త అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధించటం మొదలు పెట్టారు. నాగమణి కొడుక్కి అవసరమైన ఆపరేషన్ కూడా భర్త చేయించటానికి నిరాకరంచడంతో ఆమె తట్టుకోలేక పోయింది. భార్య భర్తల మధ్య గొడవలు పెరిగాయి.ఈ నేపధ్యంలో గత మూడు రోజుల క్రితం హార్పిక్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సికింద్రాఆద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.దీంతో నాగమణి బంధువుల ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







