ఎన్నారై భర్త పైశాచికత్వం తట్టుకోలేక..
- December 20, 2018మరో ఎన్నారై భర్త తన పైశాచికత్వాన్ని చూయించాడు. తన భార్య ఆత్మహత్యకు కారణం అయ్యాడు.సికింద్రాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో వీఆర్ఓ గా పనిచేస్తున్న నాగమణికి మాణిక్కేశ్వర్ నగర్ ప్రాంతానికి చెందిన ఎన్నారై మారుతితో 2014లొ వివాహం జరిగింది.ఎన్నారై కావడంతో కట్నకానుకలు ఎక్కువగానే అడిగి తీసుకున్నారు.వీరికి మూడు సంవత్సరాల బాబు వున్నాడు.
గత కొంతకాలంగా నాగమణి మీద అనుమానంతో భర్త అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధించటం మొదలు పెట్టారు. నాగమణి కొడుక్కి అవసరమైన ఆపరేషన్ కూడా భర్త చేయించటానికి నిరాకరంచడంతో ఆమె తట్టుకోలేక పోయింది. భార్య భర్తల మధ్య గొడవలు పెరిగాయి.ఈ నేపధ్యంలో గత మూడు రోజుల క్రితం హార్పిక్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సికింద్రాఆద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.దీంతో నాగమణి బంధువుల ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు