ఎన్నారై భర్త పైశాచికత్వం తట్టుకోలేక..
- December 20, 2018
మరో ఎన్నారై భర్త తన పైశాచికత్వాన్ని చూయించాడు. తన భార్య ఆత్మహత్యకు కారణం అయ్యాడు.సికింద్రాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో వీఆర్ఓ గా పనిచేస్తున్న నాగమణికి మాణిక్కేశ్వర్ నగర్ ప్రాంతానికి చెందిన ఎన్నారై మారుతితో 2014లొ వివాహం జరిగింది.ఎన్నారై కావడంతో కట్నకానుకలు ఎక్కువగానే అడిగి తీసుకున్నారు.వీరికి మూడు సంవత్సరాల బాబు వున్నాడు.
గత కొంతకాలంగా నాగమణి మీద అనుమానంతో భర్త అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధించటం మొదలు పెట్టారు. నాగమణి కొడుక్కి అవసరమైన ఆపరేషన్ కూడా భర్త చేయించటానికి నిరాకరంచడంతో ఆమె తట్టుకోలేక పోయింది. భార్య భర్తల మధ్య గొడవలు పెరిగాయి.ఈ నేపధ్యంలో గత మూడు రోజుల క్రితం హార్పిక్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సికింద్రాఆద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.దీంతో నాగమణి బంధువుల ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు