అనూహ్య హత్య కేసులో బాంబే కోర్టు సంచలన తీర్పు
- December 21, 2018మచిలీపట్నానికి చెందిన టెక్కీ అనూహ్య ఎస్తర్ హత్య కేసులో బాంబే కోర్టు సంచనల తీర్పు చెప్పింది. ట్యాక్సీడ్రైవర్ చంద్రబాన్ను హంతకుడిగా న్యాయస్థానం నిర్ధారించింది. అతడికి మరణశిక్షను విధించింది.
2015లో అనూహ్య హత్యకు గురైంది. ముంబై రైల్వే స్టేషన్లో దిగిన ఆమెను.. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే చంద్రబాన్ ట్రాప్ చేశాడు. అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రజా సంఘాలు రోడ్డెక్కడంతో ముంబై పోలీసులు ప్రతిష్టగా తీసుకుని కేసును ఛేదించారు. వేగంగా విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాన్కు మరణ శిక్ష విధించింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?