ఇడుపులపాయలో వైఎస్ఆర్కు విజయమ్మ నివాళి
- December 24, 2018కడప:వైసిపి అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సోమవారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తు సిలువలో బలియాగమై సమస్త సఅష్టికి ప్రేమానురాగాలు పంచారని, యేసు కృప వైఎస్ అభిమానులకు, జగన్ అభిమానులందరికీ కలగాలని కోరారు.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు