ఈ పెట్స్ విక్రయ ప్రకటనలకు 500,000 జరీమానా
- December 24, 2018యూ.ఏ.ఈ:డేంజరస్ పెట్స్, ఎక్సోటిక్ యానిమల్స్ అమ్మకానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేస్తే, కఠినమైన చర్యలుంటాయి. మినిస్ట్రీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. విషపూరితమైన స్నేక్స్, టైగర్స్, చీటాస్, ఫాక్సెస్, రేర్ డాగ్స్ని విక్రయానికి పెడితే 3,000 నుంచి 1000 దిర్హామ్లవరకు జరీమానా తప్పదు. ఎక్సోటిక్ డేంజరస్ యానిమల్స్ని పెట్స్గా యూఏఈలో బ్యాన్ చేయడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 50,000 నుంచి 500,000 దిర్హామ్ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్బరింగ్, బ్రీడింగ్, ఓనింగ్, షేరింగ్ డేంజరస్ యానిమల్స్ని నేరపూరిత చర్యగా పేర్కొంటున్నారు. నేచురల్ ప్రిజర్వ్స్, జూలు, యానిమల్ పార్క్లు, సర్కస్, బ్రీడింగ్ సెంటర్స్, వైల్డ్ లైఫ్ రెఫ్యుజీ ప్రాంతాల్లో మాత్రమే వీటికి అనుమతి వుంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!