ఈ పెట్స్ విక్రయ ప్రకటనలకు 500,000 జరీమానా
- December 24, 2018
యూ.ఏ.ఈ:డేంజరస్ పెట్స్, ఎక్సోటిక్ యానిమల్స్ అమ్మకానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేస్తే, కఠినమైన చర్యలుంటాయి. మినిస్ట్రీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. విషపూరితమైన స్నేక్స్, టైగర్స్, చీటాస్, ఫాక్సెస్, రేర్ డాగ్స్ని విక్రయానికి పెడితే 3,000 నుంచి 1000 దిర్హామ్లవరకు జరీమానా తప్పదు. ఎక్సోటిక్ డేంజరస్ యానిమల్స్ని పెట్స్గా యూఏఈలో బ్యాన్ చేయడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 50,000 నుంచి 500,000 దిర్హామ్ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్బరింగ్, బ్రీడింగ్, ఓనింగ్, షేరింగ్ డేంజరస్ యానిమల్స్ని నేరపూరిత చర్యగా పేర్కొంటున్నారు. నేచురల్ ప్రిజర్వ్స్, జూలు, యానిమల్ పార్క్లు, సర్కస్, బ్రీడింగ్ సెంటర్స్, వైల్డ్ లైఫ్ రెఫ్యుజీ ప్రాంతాల్లో మాత్రమే వీటికి అనుమతి వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







