ఈ పెట్స్ విక్రయ ప్రకటనలకు 500,000 జరీమానా
- December 24, 2018
యూ.ఏ.ఈ:డేంజరస్ పెట్స్, ఎక్సోటిక్ యానిమల్స్ అమ్మకానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేస్తే, కఠినమైన చర్యలుంటాయి. మినిస్ట్రీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. విషపూరితమైన స్నేక్స్, టైగర్స్, చీటాస్, ఫాక్సెస్, రేర్ డాగ్స్ని విక్రయానికి పెడితే 3,000 నుంచి 1000 దిర్హామ్లవరకు జరీమానా తప్పదు. ఎక్సోటిక్ డేంజరస్ యానిమల్స్ని పెట్స్గా యూఏఈలో బ్యాన్ చేయడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 50,000 నుంచి 500,000 దిర్హామ్ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్బరింగ్, బ్రీడింగ్, ఓనింగ్, షేరింగ్ డేంజరస్ యానిమల్స్ని నేరపూరిత చర్యగా పేర్కొంటున్నారు. నేచురల్ ప్రిజర్వ్స్, జూలు, యానిమల్ పార్క్లు, సర్కస్, బ్రీడింగ్ సెంటర్స్, వైల్డ్ లైఫ్ రెఫ్యుజీ ప్రాంతాల్లో మాత్రమే వీటికి అనుమతి వుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







