నిర్బంధంలో వున్న భారతీయ మహిళకు ఊరట
- December 24, 2018
బహ్రెయిన్:భారతీయ వలస మహిళ ఒకరు అరబ్ వ్యక్తి నిర్బంధంలో వుండగా, ఆమెను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ) అధికారులు విడిపించారు. అరబ్ వ్యక్తి, తాను ఆ మహిళను 'బానిస'గా కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ని ఆ మహిళ సంప్రదించిన తర్వాత రెస్క్యూ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ అలాగే బహ్రెయిన్ అధికారులకు ముందుగా ఈ సమాచారాన్ని అందించారు. ఓ రూమ్లో మహిళను బంధించారు అరబ్ వ్యక్తి. సమాచారం గురించి తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, పరిస్థితి చాలా తీవ్రంగా వుందనీ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారత రాయబారి అలోక్కుమార్ సిన్హాకి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇండియన్ ఎంబసీ, ఈ విషయంలో జోక్యం చేసుకుని, బహ్రెయిన్ అధికారులతో కలిసి బాధిత మహిళకు విముక్తి కల్పించారు.a
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







