పెరిగిన పసిడి,వెండి ధరులు

- December 28, 2018 , by Maagulf
పెరిగిన పసిడి,వెండి ధరులు

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల ప్రభావంతో పాటు దేశీయంగా కొనుగోళ్ల మద్దతుతో బంగారం,వెండి ధరలకు జోరు పెరిగింది. బులియన్‌ మార్కెట్‌లో పుత్తడి ధర రూ.32,500 మార్క్‌ దాటగా వెండి ధర ఈరోజు ఒక్క రోజే రూ.600 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.39,250కు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com