భూటాన్కు 4500 కోట్ల సాయం ప్రకటించిన మోదీ
- December 28, 2018
భూటాన్ దేశానికి భారత్ 4500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ భూటాన్ ప్రధాని లొటాయ్ సెరింగ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భూటాన్ హైడ్రో పవర్ సహకారం కీలకం అని మోదీ అన్నారు. మంగడేచ్చు ప్రాజెక్టును పనులు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సెరింగ్ ఘన విజయం సాధించారు. భూటాన్ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని మోదీ అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో 4500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రధాని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







