ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన ఏ.పి శిరోమణికి దుబాయ్ లో సత్కారం

- January 02, 2019 , by Maagulf
ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన ఏ.పి శిరోమణికి  దుబాయ్ లో సత్కారం

దుబాయ్:అంటార్కిటికా లోని అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి భారత పతాకాన్ని ఎగరవేసి న విజయవాడ ఆక్టోపస్ ఎస్పీ , చిత్తూర్ జిల్లా మాజీ ఏఎస్పీ రాధికా ని దుబాయ్ లో అభినందించిన ముక్కు తులసి కుమార్,మోతుకూరి విశ్వేశ్వరరావు,కువైట్ తెలుగు దేశం అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు తదితరులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com