ఆ సంఘటనకి థ్రిల్ ఐన దీపికా పదుకోనె
- January 02, 2019

ట్రెండ్ని తమకు అనుకూలంగా మలచుకుని బిజినెస్ చేసుకోవడంలో ముందుంటారు కొంతమంది. రెస్టారెంట్లలో కొన్ని ఐటెమ్స్కు సినీ సెలబ్రిటీల పేర్లు తగిలించి బిజినెస్ చేయడం చూస్తూనేవుంటాం. ఇలాంటి సర్ప్రైజ్ బాలీవుడ్ నటి దీపికకు ఎదురైంది. తన భర్త రణ్వీర్సింగ్తో కలిసి హనీమూన్ కోసం అమెరికా వెళ్లింది.
న్యూఇయర్ని అక్కడే సెలబ్రేట్ చేసుకుంది ఈ జంట. టెక్సాస్లో గడిపిన ఈ జంట, స్థానిక రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడి మెనూలో దీపిక పేరుతోవున్న దోశను చూసి దీప్వీర్ సర్ప్రైజ్ అయ్యారు. వెంటనే ఆ మెనూని ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు రణ్వీర్. నాకు ఆ దోశ తినాలనుందని చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చేశాడు.
ఈ ఫొటోను చూసి రోహిత్ అనే నెటిజన్, పుణెలో ఓ రెస్టారెంట్లో దీపిక పేరుతో రోటీలను అమ్ముతున్నారని వెల్లడిస్తూ మెనూ ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. మొత్తానికి తన పేరుతో ఐటెమ్స్ చూసుకుని దీపికా తెగ మురిసిపోతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







