ప్రవాసీ భారతీయ దివస్ రిజిస్ట్రేషన్ పొడిగింపు
- January 04, 2019మస్కట్: ఒమన్లో నివసిస్తున్న భారతీయులు, ప్రవాసీ భారతీయ దివస్లో పాల్గొనేందుకుగాను జనవరి 10వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. తాజాగా ఈ పొడిగింపుని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ జరగనున్న సంగతి తెల్సిందే. రెండేళ్ళకోసారి ఈ ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహిస్తూ వస్తున్నారు. భారత ప్రభుత్వానికీ, ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీకి మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు ఈ ప్రవాసీ భారతీయ దివస్ జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం