ప్రవాసీ భారతీయ దివస్ రిజిస్ట్రేషన్ పొడిగింపు
- January 04, 2019మస్కట్: ఒమన్లో నివసిస్తున్న భారతీయులు, ప్రవాసీ భారతీయ దివస్లో పాల్గొనేందుకుగాను జనవరి 10వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. తాజాగా ఈ పొడిగింపుని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ జరగనున్న సంగతి తెల్సిందే. రెండేళ్ళకోసారి ఈ ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహిస్తూ వస్తున్నారు. భారత ప్రభుత్వానికీ, ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీకి మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు ఈ ప్రవాసీ భారతీయ దివస్ జరగనుంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర