టెర్రర్ కేసు నిందితుడికి 15 ఏళ్ళ జైలు
- January 07, 2019
బహ్రెయిన్: ఫస్ట్ హై అప్పీలేట్ క్రిమినల్ కోర్టు టెర్ర్ కేసులో బహ్రెయినీ నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, పోలీస్ అధికారులపై దాడికి దిగినట్లు విచారణలో నిరూపితమయ్యింది. మరికొందరితో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మాల్టోవ్ కాక్టెయిల్స్, ఇతర పేలుడు పదార్థాలతో నిందితుడు దాడి చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలోఓ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసులో తొలి నిందితుడు, మరికొందరు సభ్యుల్ని చేర్చుకుని టెర్రర్ గ్రూప్ నిర్వహిస్తున్నట్లు ప్రాసిక్యూటర్స్ పేర్కొన్నారు. నిందితులందరిపైనా టెర్రర్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







