రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
- January 09, 2019
మస్కట్: ఇద్దరు ఒమనీ మహిళలు, సలాలాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సలాలా విలాయత్, అల్ రిబత్ స్ట్రీట్లో మంగళవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగిందనీ, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కాగా, దోఫార్ మునిసిపాలిటీ అధికారులు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో బ్యారియర్ నిర్మించాల్సిన అవసరం వుందని ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది. మినిస్ట్రర్ ఆఫ్ స్టేట్, గవర్నర్ ఆఫ్ దోఫార్ ఇప్పటికే సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ ప్లానింగ్, అలాగే సంబంధిత అథారిటీస్కి కాంక్రీట్ బారియర్ విషయమై తెలియజేశారనీ, రిబత్ స్ట్రీట్ సెంటర్ ఐలాడ్ ప్రాముఖ్యతను తెలియజేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..