భారతీయ దివ్యాంగ బాలల ప్రదర్శనకు రంగం సిద్ధం
- January 09, 2019
భారతదేశం నుంచి పలువురు దివ్యాంగ బాలలు, బహ్రెయిన్కి చేరుకున్నారు. బహ్రెయిన్ చాప్టర్ ఆఫ్ తనాల్ నిర్వహణలో జరగనున్న ఈవెంట్లో ఈ దివ్యాంగ బాలలు తమ టాలెంట్స్ని ప్రదర్శించబోతున్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో బాలలకు నిర్వాహకుల నుంచి ఘన స్వాగతం లభించింది. థనాల్ స్మైల్ స్పెషల్ స్కూల్, కోజికోడ్ నుంచి 20 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహ్రెయిన్కి చేరుకున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు పలు ప్రాంతాల్లో ఈ బాలలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. థనాల్ వీడు ఓల్డేజ్ హోమ్ నుంచి నలుగురు రెసిడెంట్స్, స్పెషల్ స్కూల్ టీచర్స్ కూడా బహ్రెయిన్కి చేరుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







