భారతీయ దివ్యాంగ బాలల ప్రదర్శనకు రంగం సిద్ధం
- January 09, 2019
భారతదేశం నుంచి పలువురు దివ్యాంగ బాలలు, బహ్రెయిన్కి చేరుకున్నారు. బహ్రెయిన్ చాప్టర్ ఆఫ్ తనాల్ నిర్వహణలో జరగనున్న ఈవెంట్లో ఈ దివ్యాంగ బాలలు తమ టాలెంట్స్ని ప్రదర్శించబోతున్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో బాలలకు నిర్వాహకుల నుంచి ఘన స్వాగతం లభించింది. థనాల్ స్మైల్ స్పెషల్ స్కూల్, కోజికోడ్ నుంచి 20 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహ్రెయిన్కి చేరుకున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు పలు ప్రాంతాల్లో ఈ బాలలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. థనాల్ వీడు ఓల్డేజ్ హోమ్ నుంచి నలుగురు రెసిడెంట్స్, స్పెషల్ స్కూల్ టీచర్స్ కూడా బహ్రెయిన్కి చేరుకున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్