భారతీయ దివ్యాంగ బాలల ప్రదర్శనకు రంగం సిద్ధం
- January 09, 2019భారతదేశం నుంచి పలువురు దివ్యాంగ బాలలు, బహ్రెయిన్కి చేరుకున్నారు. బహ్రెయిన్ చాప్టర్ ఆఫ్ తనాల్ నిర్వహణలో జరగనున్న ఈవెంట్లో ఈ దివ్యాంగ బాలలు తమ టాలెంట్స్ని ప్రదర్శించబోతున్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో బాలలకు నిర్వాహకుల నుంచి ఘన స్వాగతం లభించింది. థనాల్ స్మైల్ స్పెషల్ స్కూల్, కోజికోడ్ నుంచి 20 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహ్రెయిన్కి చేరుకున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు పలు ప్రాంతాల్లో ఈ బాలలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. థనాల్ వీడు ఓల్డేజ్ హోమ్ నుంచి నలుగురు రెసిడెంట్స్, స్పెషల్ స్కూల్ టీచర్స్ కూడా బహ్రెయిన్కి చేరుకున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి