రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
- January 09, 2019
మస్కట్: ఇద్దరు ఒమనీ మహిళలు, సలాలాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సలాలా విలాయత్, అల్ రిబత్ స్ట్రీట్లో మంగళవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగిందనీ, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కాగా, దోఫార్ మునిసిపాలిటీ అధికారులు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో బ్యారియర్ నిర్మించాల్సిన అవసరం వుందని ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది. మినిస్ట్రర్ ఆఫ్ స్టేట్, గవర్నర్ ఆఫ్ దోఫార్ ఇప్పటికే సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ ప్లానింగ్, అలాగే సంబంధిత అథారిటీస్కి కాంక్రీట్ బారియర్ విషయమై తెలియజేశారనీ, రిబత్ స్ట్రీట్ సెంటర్ ఐలాడ్ ప్రాముఖ్యతను తెలియజేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







