విజిట్ వీసా కొత్త రూల్: 500 కువైటీ దినార్స్ సేలరీ తప్పనిసరి
- January 10, 2019కువైట్ సిటీ: జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్సీ ఎఫైర్స్ - ఎఫిలియేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వివిధ రకాలైన విజిట్ వీసాలకు సంబంధించి కొత్త రూల్స్ని జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం, తమ తల్లిదండ్రుల విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తప్పనిసరిగా 500 ఆపై జీతం కలిగి వుండాలి. సంబంధిత అథారిటీస్, ఆయా వ్యక్తుల విజిట్ డ్యూరేషన్ని నిర్ణయించడం జరుగుతుంది. స్పాన్సర్స్ ప్రొఫెషన్, సర్కమ్స్టాన్సెస్, పర్పస్ ఆఫ్ విజిట్ని బట్టి 30 నుంచి 90 రోజుల డ్యూరేషన్తో వీసాల్ని జారీ చేస్తారు. సిబ్లింగ్స్ వీసా కోసం వలసదారులు ఫ్యామిలీ విజిట్ వీసాకై కేవలం 30 రోజులకు మాత్రమ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?