శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- January 10, 2019హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్కు వెళ్లే ప్రయాణికుడి నుంచి రూ.40 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ అలీ బేగ్ విదేశీ కరెన్సీతో దుబాయ్కి వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. విదేశీ కరెన్సీకి సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసి అలీ బేగ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్