కాలేజీ ల్యాబ్లో దొంగతనం నిందితుడికి జైలు.!
- January 11, 2019ఓ కాలేజీలో లేబరేటరీ కంప్యూటర్ మెయింటెనెన్స్ ఆఫీసర్గా పని చేస్తున్న వ్యక్తికి న్యాయస్థానం ఆర్నెళ్లు జైలు శిక్ష విధించింది. నిందితుడు 41 ఏళ్ల బహ్రెయినీ వ్యక్తి. కాలేజీలో టెక్నికల్ ఆఫీసర్గా పని చేస్తున్న నిందితుడు కంప్యూటర్లను, ప్రింటర్లను, ల్యాప్ ట్యాప్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్