అబ్దయిల్ ఫార్మ్స్లో 20,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ నివాసం
- January 13, 2019
కువైట్ సిటీ: 20,000 మందికి పైగా మైగ్రేట్ వర్కర్స్ అబ్దాలీ ఫార్మ్స్లో నివసిస్తున్నారు. వీరు నివసిస్తున్న కొన్ని ప్రాంతాలు పార్కులుగానూ, హౌసింగ్ యూనిట్స్గానూ మారాయి. తద్వారా పాపులేషన్ స్ట్రక్చర్లో సమతౌల్యం లోపించిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. కువైట్ మునిసిపాలిటీ జహ్రా బ్రాంచ్ క్లీనింగ్ అండ్ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫహ్ద్ అల్ ఖరీఫా ఈ విషయాన్ని వెల్లడించారు. గార్బేజ్ వాల్యూమ్ గణనీయంగా పెరుగుతోందని ఈ సందర్భంఒగా ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో క్లీనింగ్ చర్యల్ని సంబంధిత శాఖలతో కలిసి శుభ్రం చేసే చర్యలు చేపట్టామనీ, ప్రాంతంలో పెరిగిపోతున్న నిర్మాణాల పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సి వుందని అల్ ఖరీఫా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







