అబుదాబీలో షేక్ జాయెద్ మాస్క్ని సందర్శించిన రాహుల్గాంధీ
- January 13, 2019అబుదాబీ:ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, రెండు రోజుల యూఏఈ పర్యటన కోసం దుబాయ్ విచ్చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన దుబాయ్లోని భారతీయ వలసదారులతో మాట్లాడారు. శుక్రవారం అల్ జబెల్ అలి ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళా కార్మికుల అకామడేషన్ని సందర&ఇశంచారు. ఈ సందర్భంగా దుబాయ్లోని బ్లూ కాలర్ వర్కర్స్ని ఉద్దేశించి మాట్లాడారు. మరోపక్క యూఏఈ విద్యార్థులతో శనివారం ఉదయం 50 నిమిషాలపాటు రాహుల్గాంధీ ముచ్చటించారు. ఇదిలా వుంటే, అబుదాబీలో రాహుల్గాంధీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టాలరెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ని కలిశారు. అలాగే షేక్ జాయెద్ మాస్క్నీ సందర్శించారు రాహుల్గాంధీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా