యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరిక
- January 18, 2019యూఏఈ:యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అబ్రీపమత్తంగా వుండాలని ఎంబసీ, ట్విట్టర్ ద్వారా భారత వలసదారుల్ని అప్రమత్తం చేసింది. 02-4492700 నంబర్ ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించరాదనీ, ఆ నంబర్ ద్వారా మోసగాళ్ళు బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ సేకరించడం, లేదా తమ ఖాతాల్లోకి డబ్బులు పంపించాలని కోరడం జరుగుతోందని ఎంబసీ పేర్కొంది. ఎవరికైనా ఒకవేళ ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా, అలాంటి కాల్స్ ఇతర నంబర్ల నుంచి వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..