యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరిక
- January 18, 2019
యూఏఈ:యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అబ్రీపమత్తంగా వుండాలని ఎంబసీ, ట్విట్టర్ ద్వారా భారత వలసదారుల్ని అప్రమత్తం చేసింది. 02-4492700 నంబర్ ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించరాదనీ, ఆ నంబర్ ద్వారా మోసగాళ్ళు బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ సేకరించడం, లేదా తమ ఖాతాల్లోకి డబ్బులు పంపించాలని కోరడం జరుగుతోందని ఎంబసీ పేర్కొంది. ఎవరికైనా ఒకవేళ ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా, అలాంటి కాల్స్ ఇతర నంబర్ల నుంచి వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..