బ్యాగేజీ అలవెన్స్పై మేజర్ ఛేంజ్ని ప్రకటించిన ఎమిరేట్స్
- January 21, 2019దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్, తమ బ్యాగేజీ అలవెన్స్ పాలసీపై మార్పుని ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ఎమిరేట్స్ సర్కులర్ ప్రకారం, పలు బ్యాగేజీ అలవెన్స్కి సంబంధించి తగ్గుదల కన్పిస్తోంది. అలాగే ఎకానమీ ఫ్లయర్స్ కోసం ఉచిత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ని కూడా ప్రకటించింది. స్పెషల్, సేవర్, ఫ్లెక్స్ మరియు ఫ్లెక్స్ ప్లస్ టిక్కెట్ విభాగాలుగా ఎకానమీ ఫేర్స్ని విభజించింది ఎమిరేట్స్ ఇటీవలే. ఫిబ్రవరి 4 నుంచి స్పెషల్ మరియు సేవర్ టికెట్ హోల్డర్స్ ఇకపై 15 అలాగే 25 కిలోల బ్యాగేజీ అలవెన్స్ని పొందుతారు. మామూలుగా అయితే ఈ టిక్కెట్లు 20 అలాగే 30 కిలోల బ్యాగేజీ అలవెన్స్ పొంది వున్నారు. ఫిబ్రవరి 4 కంటే ముందు టిక్కెట్లు పొందినవారికి మాత్రం పాత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి