ఆటా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పరమేష్ భీమిరెడ్డి
- January 21, 2019
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) నూతన అధ్యక్షుడిగా పరమేష్ భీమిరెడ్డి ఎన్నికయ్యారు. 2019-21 సంవత్సరానికి గానూ అధ్యక్షుడిగా ఎన్నికైన భీమిరెడ్డి చేత ప్రస్తుత ఆటా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో లాస్ వేగాస్ లోని వెనీషియా కాన్ఫరెన్స్ సెంటర్ లో అట్టహాసంగా జరిగింది. 2021-23 సంవత్సరానికి గానూ ప్రెసిడెంట్ గా భువనేశ్ రెడ్డి బుజాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. సెక్రటరీగా వేణు సంకినేని, జాయింట్ సెక్రటరీగా శరత్ వేముల, ట్రెజర్ గా రవి పట్లోల్ల, జాయింట్ ట్రెజర్ గా అరవింద్ ముప్లిడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కిరణ్ పాశం ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







