ఆటా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పరమేష్ భీమిరెడ్డి
- January 21, 2019హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) నూతన అధ్యక్షుడిగా పరమేష్ భీమిరెడ్డి ఎన్నికయ్యారు. 2019-21 సంవత్సరానికి గానూ అధ్యక్షుడిగా ఎన్నికైన భీమిరెడ్డి చేత ప్రస్తుత ఆటా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో లాస్ వేగాస్ లోని వెనీషియా కాన్ఫరెన్స్ సెంటర్ లో అట్టహాసంగా జరిగింది. 2021-23 సంవత్సరానికి గానూ ప్రెసిడెంట్ గా భువనేశ్ రెడ్డి బుజాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. సెక్రటరీగా వేణు సంకినేని, జాయింట్ సెక్రటరీగా శరత్ వేముల, ట్రెజర్ గా రవి పట్లోల్ల, జాయింట్ ట్రెజర్ గా అరవింద్ ముప్లిడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కిరణ్ పాశం ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్