ఆటా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పరమేష్ భీమిరెడ్డి
- January 21, 2019
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) నూతన అధ్యక్షుడిగా పరమేష్ భీమిరెడ్డి ఎన్నికయ్యారు. 2019-21 సంవత్సరానికి గానూ అధ్యక్షుడిగా ఎన్నికైన భీమిరెడ్డి చేత ప్రస్తుత ఆటా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో లాస్ వేగాస్ లోని వెనీషియా కాన్ఫరెన్స్ సెంటర్ లో అట్టహాసంగా జరిగింది. 2021-23 సంవత్సరానికి గానూ ప్రెసిడెంట్ గా భువనేశ్ రెడ్డి బుజాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. సెక్రటరీగా వేణు సంకినేని, జాయింట్ సెక్రటరీగా శరత్ వేముల, ట్రెజర్ గా రవి పట్లోల్ల, జాయింట్ ట్రెజర్ గా అరవింద్ ముప్లిడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కిరణ్ పాశం ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







