ముగ్గురు యువకులను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి..
- December 26, 2015
ఐసిస్లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు యువకులను నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగపూర్ లోని ఎయిర్పోర్టులో ముగ్గురు యువకులను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువకులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని తెలంగాణ ఏటీఎస్ పోలీసులకు అప్పగించారు. ముగ్గరు యువకుల పేర్లు తెలియరాలేదు. తెలంగాణ ఏటీెఎస్ పోలీసులు యువకులను ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







