రస్ అల్ ఖైమా రాయల్ ఫ్యామిలీ మెంబర్ మృతి
- January 21, 2019
షేకా నౌరా బింట్ హుమైద్ అల్ కాసిమి మృతి నేపథ్యంలో సుప్రీం కౌన్సిల్ మెంబర్, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సంతాపం తెలిపినవారిలో ఫుజారియా రూలర్, సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్ షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి తదితరులు ఉన్నారు. రస్ అల్ ఖైమాలోని సీఫ్ ప్రాంతంలోని మార్నింగ్ మజ్లిస్ని సందర్శించిన సందర్భంగా షేక్ హమాద్ హృదయ పూర్వక సంతాపాన్ని రస్ అల్ ఖక్ష్మమా రూలర్కి అందజేశారు. షేకా నౌరా బింట్ హుమైద్ అల్ కాసిమికి అల్లా ఆత్మశాంతిని అందించాలని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు షేక్లు, మినిస్టర్స్, అధికారులు, డిగ్నిటరీస్ కూడా రస్ అల్ ఖైమా రూలర్కి సంతాప సందేశాల్ని అందజేశారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







