దుబాయ్ టాక్సీ సంస్థ లోనికి 400 క్యాబ్ లు చేరిక
- December 26, 2015
దుబాయ్ టాక్సీ సంస్థ లోనికి 400 నూతన క్యాబ్ లు చేరికతో ప్రస్తుతం వీటి సంక్య 9,500 కు చేరినట్లు దుబాయ్ టాక్సీ సంస్థ మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్ నగరంలో అత్యధికంగా 5000 టాక్సీలను ఒక స్వతంత్ర సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు, వీటిలో 400 నిస్సాన్ అల్టిమ టాక్సీలు కొత్తవి. వీటి కొనుగోలుకై ప్రభుత్వం 25.4 మిలియన్ దినార్లను వ్యయం చేశారు. దుబాయ్ లో నిస్సాన్ అల్టిమ కార్ల ఏకైక పంపిణీదారులు అరేబియా ఆటోమొబైల్స్ కంపెనీ కావడంతో దుబాయ్ టాక్సీ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







