దుబాయ్ టాక్సీ సంస్థ లోనికి 400 క్యాబ్ లు చేరిక
- December 26, 2015
దుబాయ్ టాక్సీ సంస్థ లోనికి 400 నూతన క్యాబ్ లు చేరికతో ప్రస్తుతం వీటి సంక్య 9,500 కు చేరినట్లు దుబాయ్ టాక్సీ సంస్థ మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్ నగరంలో అత్యధికంగా 5000 టాక్సీలను ఒక స్వతంత్ర సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు, వీటిలో 400 నిస్సాన్ అల్టిమ టాక్సీలు కొత్తవి. వీటి కొనుగోలుకై ప్రభుత్వం 25.4 మిలియన్ దినార్లను వ్యయం చేశారు. దుబాయ్ లో నిస్సాన్ అల్టిమ కార్ల ఏకైక పంపిణీదారులు అరేబియా ఆటోమొబైల్స్ కంపెనీ కావడంతో దుబాయ్ టాక్సీ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







