రోగి వ్యాధిపై మిస్డయాగ్నసిస్: ప్రభుత్వ ఆసుపత్రికి జరీమానా
- January 22, 2019
కువైట్ సిటీ: రోగి అనారోగ్యానికి సంబంధించి తప్పుడు డయాగ్నసిస్ చేసినందుకుగాను ప్రభుత్వ ఆసుపత్రిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలిక కాంపెన్సేషన్ కింద 5001 కువైటీ దినార్స్ని పేషెంట్కి అందించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లేని అనారోగ్యానికి వైద్య చికిత్స చేయడంతో కొత్త అనారోగ్య సమస్యలు తన క్లయింట్కి తలెత్తాయంటూ బాధితుడి తరఫున న్యాయవాది ముబారక్ అల్ ఖసబ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హాస్పిటల్ అలాగే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్పై తక్షణ ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు న్యాయవాది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!