రోగి వ్యాధిపై మిస్డయాగ్నసిస్: ప్రభుత్వ ఆసుపత్రికి జరీమానా
- January 22, 2019
కువైట్ సిటీ: రోగి అనారోగ్యానికి సంబంధించి తప్పుడు డయాగ్నసిస్ చేసినందుకుగాను ప్రభుత్వ ఆసుపత్రిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలిక కాంపెన్సేషన్ కింద 5001 కువైటీ దినార్స్ని పేషెంట్కి అందించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లేని అనారోగ్యానికి వైద్య చికిత్స చేయడంతో కొత్త అనారోగ్య సమస్యలు తన క్లయింట్కి తలెత్తాయంటూ బాధితుడి తరఫున న్యాయవాది ముబారక్ అల్ ఖసబ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హాస్పిటల్ అలాగే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్పై తక్షణ ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు న్యాయవాది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







