ఏడేళ్ళ బాలుడి మృతిపై విచారణ ప్రారంభం
- January 22, 2019
ఏడేళ్ళ చిన్నారి మృతిపై అజ్మన్ పోలీస్ అథారిటీస్ విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అజ్మన్ పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ చిన్నారి మృతిపై కారణాల్ని తెలుసుకునేందుకుగాను విచారణ చేపడుతున్నాయి. మినిస్ట్రీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంయుక్తంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడ్తాయి. విద్యార్థుల భద్రత విషయంలో మినిస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదనీ, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఓ ప్రకటనలో మినిస్ట్రీ పేర్కొంది. రూల్స్ మరియు రెగ్యులేషన్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







