ఏడేళ్ళ బాలుడి మృతిపై విచారణ ప్రారంభం
- January 22, 2019
ఏడేళ్ళ చిన్నారి మృతిపై అజ్మన్ పోలీస్ అథారిటీస్ విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అజ్మన్ పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ చిన్నారి మృతిపై కారణాల్ని తెలుసుకునేందుకుగాను విచారణ చేపడుతున్నాయి. మినిస్ట్రీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంయుక్తంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడ్తాయి. విద్యార్థుల భద్రత విషయంలో మినిస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదనీ, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఓ ప్రకటనలో మినిస్ట్రీ పేర్కొంది. రూల్స్ మరియు రెగ్యులేషన్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







