ఏడేళ్ళ బాలుడి మృతిపై విచారణ ప్రారంభం
- January 22, 2019
ఏడేళ్ళ చిన్నారి మృతిపై అజ్మన్ పోలీస్ అథారిటీస్ విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అజ్మన్ పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ చిన్నారి మృతిపై కారణాల్ని తెలుసుకునేందుకుగాను విచారణ చేపడుతున్నాయి. మినిస్ట్రీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంయుక్తంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడ్తాయి. విద్యార్థుల భద్రత విషయంలో మినిస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదనీ, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఓ ప్రకటనలో మినిస్ట్రీ పేర్కొంది. రూల్స్ మరియు రెగ్యులేషన్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్