ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ప్రియాంక గాంధీకి..
- January 23, 2019
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ హవాను తగ్గించడానికి. కాంగ్రెస్ కు ఆదరణ పెంచడానికి వీలుగా అధిష్టానం వ్యూహం రచించింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తల్లి, సోదరుడు పోటీ చేసే స్థానాల్లోనే ప్రియాంక ప్రచారం చేస్తూ వచ్చారు. యూపీలో మెజార్టీ సీట్ల సాధనకు కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంకను తెరపైకి తెచ్చింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..