బ్రెజిల్లో కూలిన బ్రిడ్జి - 7మంది మృతి
- January 26, 2019
బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. బెలో హారిజాంటేలో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. సుమారు 200 మంది గల్లంతయ్యారు. అత్యవసర చర్యలు చేపట్టన అధికారులు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వరదలా దూసుకొచ్చిన బురద తాకిడికి బ్రిడ్జి కూలింది. దాంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!