బ్రెజిల్లో కూలిన బ్రిడ్జి - 7మంది మృతి
- January 26, 2019
బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. బెలో హారిజాంటేలో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. సుమారు 200 మంది గల్లంతయ్యారు. అత్యవసర చర్యలు చేపట్టన అధికారులు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వరదలా దూసుకొచ్చిన బురద తాకిడికి బ్రిడ్జి కూలింది. దాంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







