భారత రాష్ట్రపతికి యూఏఈ లీడర్స్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

- January 26, 2019 , by Maagulf
భారత రాష్ట్రపతికి యూఏఈ లీడర్స్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి యూఏఈ లీడర్స్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, భారత రాష్ట్రపతికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సైతం భారత రాష్ట్రపతికి సందేశం పంపారు. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా భారత ప్రధాని నరేంద్రమోడీకి సైతం గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com