ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన చంద్రబాబు దంపతులు

- January 27, 2019 , by Maagulf
ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన చంద్రబాబు దంపతులు

కృష్ణా జిల్లా కొమరవోలులో సీఎం చంద్రబాబు దంపతులు పర్యటించారు. ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు, భవనేశ్వరి. అనంతరం కొమరవోలులోని అమర లింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీతో సహా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రారంభించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com