బైక్ రైడింగ్ ప్రియుల కోసం అకాడమీ ప్రారంభం
- January 28, 2019బహ్రెయిన్:బైక్ రైడింగ్ మీద ప్రత్యేక ఆసక్తి గలవారి కోసం కింగ్డమ్లో అకాడమీ ప్రారంభమయ్యింది. అడిబీ రేసింగ్ అకాడమీ 2018లో ఏర్పాటు చేశారు. ప్రొఫెషనల్ రేసర్ అలి అడిబి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడు రోజుల ప్రోగ్రామ్ని బైక్ రైడర్స్ కోసం ఈ అకాడమీలో అందుబాటులోకి తెచ్చారు. అడిబి రేసింగ్, బహ్రెయిన్కి ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రీమియర్ మోటర్ బైక్ రేసింగ్ టీమ్. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్ సంస్థ పలు రేస్లలో పాల్గొంది. మినీ మోటర్ బైక్ల మీద శిక్షణ ఇస్తామనీ, వీటి ఖరీదు తక్కువనీ, అదే సమయంలో భద్రత పరంగా ఎంతో మెరుగైనవనీ అడిబి చెప్పారు. భవిష్యత్తులో తమ సంస్థ కార్యకలాపాల్ని మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. రైడర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం రిక్రూట్ చేయడం ద్వారా స్థానిక రేసర్స్, ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?