55 దిర్హామ్లకే ఒమన్-దుబాయ్ ప్రయాణం
- January 28, 2019
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్)తో కలిసి దుబాయ్ - మస్కట్ మధ్య కొత్త బస్ రూట్ని ప్రకటించడం జరిగింది. ఈ బస్ రూట్ రోజూ మూడు ట్రిప్లుగా నిర్ణయించారు. రష్దియా మెట్రో బస్ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 మరియు అబు హైల్ స్టేషన్ నుంచి బస్లు వెళతాయి. టిక్కెట్ ధరలు ఒక వైపు 55 దిర్హామ్లు కాగా, రెండు వైపులకు 90 దిర్హామ్లు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







