ఒమన్లో నీట మునిగిన విద్యార్థి
- January 30, 2019
మస్కట్: సెవెన్త్ గ్రేడ్ స్టూడెంట్, విలాయత్ ఖురియత్లో నీట మునిగి చనిపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ - నార్త్ షక్రియా ఈ విషయాన్ని ఆన్లైన్ ప్రకటన ద్వారా వెల్లడించింది. నార్త్ షర్కియా ఎడ్యుకేషన్, చిన్నారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విలాయత్ ఖురియత్లోని ఫిన్స్లో చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..