ట్రక్కుని ఢీకొన్న కారు: 39 ఏళ్ళ ఎమిరాతి మృతి
- January 31, 2019
4 వీల్ డ్రైవ్ వాహనం, ట్రక్కుని ఢీకొనడంతో 39 ఏళ్ళ ఎమిరేటీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. షార్జాలోని అల్ ధయిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్స్ ఓన్లీ లేన్పై ఎమిరాతి తన వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకోగానే, పెట్రోల్ సిబ్బంది, అంబులెన్స్, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయనీ, అయితే ఎమిరాతి అక్కడికక్కడే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. అతి వేగం, అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అల్ ధయిద్ ఆసుపత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం కారణంగా తీవ్రగాయాలై బ్రెయిన్లో అంతర్గత రక్త స్రావంతో ఎమిరాతి మృతి చెందినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







