ఫోన్ స్కామ్ గ్యాంగ్ అరెస్ట్
- February 02, 2019
24 మంది సభ్యులు గల ఫోన్ స్కామ్ గ్యాంగ్ సభ్యుల్ని యూఏఈలో అరెస్ట్ చేశారు. అబుదాబీ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితుల్ని ట్రయల్ కోర్ట్కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారంతా ఆసియాకి చెందినవారనీ, ఫోన్ల ద్వారా బహుమతులంటూ పెద్దయెత్తున మోసాలకు వీరు పాల్పడుతున్నారని తెలుస్తోంది. బాధితుల నుంచి సొమ్ములు రాబట్టాక, నిందితులు ఫోన్లను మార్చేస్తుంటారనీ, ఈ క్రమంలో ఓ బాధితుడు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అత్యంత వ్యూహాత్మకంగా పట్టుకున్నామనీ అధికారులు వివరించారు. మొదట 17 మందిని అరెస్ట్ చేయగా, వారి నుంచి వచ్చిన సమాచారంతో మరో ఏడుగుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..