డిపెండెంట్స్ స్పెషల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రద్దు
- February 02, 2019
2017లో ప్రవేశపెట్టిన స్పెషల్ ఇన్స్యూరెన్స్ రుసుము (డిపెండెంట్స్ కొరకు) రద్దు చేస్తున్నట్లు అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫీ చెప్పారు. ఆర్టికల్ 22 ప్రకారం వలసదారులు తమ తల్లిదండ్రులు, ఇతర బంధువులను స్పాన్సర్ చేసే అవకాశం కల్పిస్తూ 2017లో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మెడికల్ ఇన్స్యూరెన్స్ నిమిత్తం 3,000 దిర్హామ్ల వరకు ఇన్స్యూరెన్స్ చెల్లించాల్సి వుంటుంది. అలాగే వలసదారుడు 160 నుంచి 250 దినార్స్ వరకు రెన్యువల్ కోసం చెల్లించాల్సి వుంటుంది. తాజాగా విడుదలైన సర్క్యులర్ ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రులకు, ఇన్ లాస్ అలాగే సిబ్లింగ్స్కి మాత్రమే స్పాన్సర్ చేసే వీలుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ 50 కువైటీ దినార్స్ అలాగే 200 దినార్స్ రెసిడెన్స్ డిపార్ట్మెంట్కి చెల్లించాలి. దీంతో 3,000 దినార్స్ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ అవసరం లేకుండాపోయింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..