ఎమిరేట్స్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- February 02, 2019
దుబాయ్ నుంచి జకార్తా వెళుతున్న ఎమిరేట్స్ విమానం అత్యవసరంగా కొచ్చిన్లో ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేసి, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడ్ని ఇండోనేసియాకి చెందిన 59 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చ్యురీలో వుంచారు. సంబంధీకులకు సమాచారం పంపించారు. ఫార్మాలిటీస్ అనంతరం, మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..