జపాన్ విలేజ్ ప్రారంభం
- February 09, 2019
బహ్రెయిన్:సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, జపాన్ విలేజ్ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఈ తొలి జపనీస్ ఎక్స్పో ప్రారంభమయ్యింది. జదరన్ గవర్నరేట్ ఈ ఈవెంట్ని బహ్రెయినీ జపనీస్ ఫ్రెండ్షిప్ సొసైటీ అలాగే బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్తో కలిసి ఏర్పాటు చేసింది. లేబర్ ఫండ్ (తమ్కీన్) సహాయ సహకారాలు అందించింది. బహ్రెయిన్ అలాగే పలు ఇతర దేశాల నుంచి 28 పార్టీస్ మూడు రోజుల ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. ఈ ఎక్స్పోని ప్రారంభించడం చాలా ఆనందంగా వుందని షేక్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్, జపాన్ మధ్య స్నేహపూర్వక వాతావరణం వుందనీ, బహ్రెయిన్లో జపనీయులు సంతోషంగా వున్నారనీ వివరించారాయన. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..