భవనంపైనుంచి పడి భారతీయ వలసదారుడి మృతి
- February 09, 2019
షార్జా:32 ఏళ్ళ ఇండియన్ వలసదారుడు గోప కుమార్, ఓ భవనంలోని ఏడవ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ మజారా ప్రాంతంలోగల ఖాన్ సాహెబ్ బిల్డింగ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోప కుమార్ కేరళకు చెందిన వ్యక్తి. మెయిన్టెనెన్స్ వర్కర్గా పనిచేస్తున్న గోపకుమార్, వాచ్మెన్తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటున్నారు. పైనుంచి కింద పడిన వెంటనే గోపకుమార్ ప్రాణాలు కోల్పోయాడని హుటాహటిన అక్కడికి చేరుకున్న అధికారులు పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకుండానే అతనిది ఆత్మహత్య అని చెప్పలేమని అధికారులు అంటున్నారు. వాచ్మెన్ని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. గోపకుమార్ స్నేహితుడు మాట్లాడుతూ, తమ స్నేహితుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







