రోడ్డు ప్రమాదం: రెండు కార్లను ఢీకొన్న మరో కారు
- February 11, 2019యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ని గమనించిన రెండు కార్లు తమ వేగాన్ని తగ్గించగా, దీన్ని గమనించి మరో కారు వేగంగా దూసుకొచ్చి, ఆ రెండు కార్లను ఢీకొనడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ తరహా రోడ్డు ప్రమాదాలకు ఏకాగ్రత లోపించడమే కారణమని మినిస్ట్రీ చెబుతోంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ ఫోన్లను వాడటం, మేకప్ వేసుకోవడానికి ప్రయత్నించడం, పిల్లలతో ఎంటర్టైన్ అవడం, కారులో వెళుతూ ఆహారం తీసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణమని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్